హత్య కేసులో కొత్త వ్యక్తులు?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అనుమానితులను ఇప్పటి వరకూ ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా మరికొందరిపై సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం [more]

Update: 2021-06-22 05:31 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అనుమానితులను ఇప్పటి వరకూ ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా మరికొందరిపై సీబీఐ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల నుంచి జరుగుతున్న విచారణ సందర్భంగా కొత్త వ్యక్తుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలిసింది. వీరంతా పులివెందుల, చుట్టు పక్కల ప్రాంతాల వాళ్లు. వీరందరినీ ఈరోజు సీబీఐ అధికారులు విచారించనున్నారు. నిన్న సీబీఐ అధికారుుల కడపకు చెందిన టీచర్ రవిశంకర్, పులివెందులకు చెందిన కృష్ణ, సావిత్రి, ఎర్రగంగిరెడ్డితో పాటు మరికొందరిని విచారించారు.

Tags:    

Similar News