జెరూసలేంలో జగన్

వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 1వతేదీన ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. జెరూసలేంను సందర్శించుకుని తిరిగి ఆయన ఈ నెల [more]

Update: 2019-08-03 03:14 GMT

వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 1వతేదీన ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. జెరూసలేంను సందర్శించుకుని తిరిగి ఆయన ఈ నెల 5వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. జెరూసలేంలో కూడా జగన్ అభిమానులతో సందడిగా గడుపుతున్నారు. వారితో ఫొటోలు దిగుతున్నారు. జగన్ తో తాము దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం విశేషం.

Tags:    

Similar News