అవతరతణ దినోత్సవంలో జగన్ సెన్సేషనల్ కామెంట్స్

నావారు, కాని వారు అన్న ధోరణి రాజ్యాంగ వ్యవస్థలో కన్పిస్తున్నాయన్నారు. ప్రజాతీర్పును అడ్డుకుంటూ వ్యక్తులు చేస్తున్న అడ్డంకులను అడ్డుకుందామా? వదిలేద్దామా? అని జగన్ ప్రశ్నించారు. ఎన్నో సంక్షేమ [more]

Update: 2020-11-01 03:53 GMT

నావారు, కాని వారు అన్న ధోరణి రాజ్యాంగ వ్యవస్థలో కన్పిస్తున్నాయన్నారు. ప్రజాతీర్పును అడ్డుకుంటూ వ్యక్తులు చేస్తున్న అడ్డంకులను అడ్డుకుందామా? వదిలేద్దామా? అని జగన్ ప్రశ్నించారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నా కొందరు కులాల ముసుగులో కలుపు మొక్కలు అడ్డుకుంటున్నాయన్నారు. వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్లడమే తమ ప్రభుత్వ ధ్యేయమని జగన్ తెలిపారు. దేశంలో అత్యంత దయనీయంగా వెనకబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని జగన్ అన్నారు. ప్రజాతీర్పును, ప్రజాప్రభుత్వాన్ని అడ్డుకుంటున్న వారిని వదిలేయాలనుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని జగన్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

Tags:    

Similar News