నేడు జగన్ ప్రకటన.. వైసీపీలో పండగ

నేడు ముఖ్యమంత్రి జగన్ బీసీ కార్పొరేషన్ల నియామకాలను ప్రకటించనున్నారు. 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లు ఎవరనేది నేడు జగన్ వెల్లడించనున్నారు. బీసీ లకు కులాల వారీగా 56 కార్పొరేషన్లను [more]

Update: 2020-09-30 03:45 GMT

నేడు ముఖ్యమంత్రి జగన్ బీసీ కార్పొరేషన్ల నియామకాలను ప్రకటించనున్నారు. 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లు ఎవరనేది నేడు జగన్ వెల్లడించనున్నారు. బీసీ లకు కులాల వారీగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీనే. ఈ మేరకు కొద్దిరోజులుగా వైసీపీ సీనియర్ నేతలు కసరత్తు చేశారు. తుది జాబితాను జగన్ కు అందించారు. నేడు 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, డైరెక్టర్లను ప్రకటించనున్నారు. ఇందులో 29 మంది మహిళలు, 27 మంది పురుషులు ఉన్నట్లు తెలిసింది.

Tags:    

Similar News