చిన జీయర్ స్వామికి జగన్ ఫోన్

చిన జీయర్ స్వామికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. నిన్న చినజీయర్ స్వామి తల్లి అలివేలు మంగతాయారు మృతి చెందారు. జగన్ ఈ సందర్భంగా చిన [more]

Update: 2020-09-13 08:46 GMT

చిన జీయర్ స్వామికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. నిన్న చినజీయర్ స్వామి తల్లి అలివేలు మంగతాయారు మృతి చెందారు. జగన్ ఈ సందర్భంగా చిన జీయర్ స్వామిని పరామర్శించారు. చినజీయర్ స్వామి తల్లి మృతి పట్ల జగన్ సంతాపాన్ని ప్రకటించారు. ఆ బాధ నుంచి త్వరగా చినజీయర్ స్వామి కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.

Tags:    

Similar News