అందరికీ ఒకేసారి పదవులు.. నేడు జగన్ టిక్ పెట్టే అవకాశం

బీసీ కులాల కార్పొరేషన్లకు నేడు ఛైర్మన్లు, డైరెక్టర్లు నియామకం కానున్నారు. దాదాపు 56 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంపై జగన్ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఒక్కొక్క కార్పొరేషన్ [more]

Update: 2020-09-04 02:00 GMT

బీసీ కులాల కార్పొరేషన్లకు నేడు ఛైర్మన్లు, డైరెక్టర్లు నియామకం కానున్నారు. దాదాపు 56 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంపై జగన్ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఒక్కొక్క కార్పొరేషన్ కు మూడు పేర్లతో జాబితాను రూపొందించి ముఖ్మమంత్రి జగన్ ముందు ఉంచారు. వీటిలో ఒక పేరును నేడు జగన్ ఖరారు చేయనున్నారు. మొత్తం 56 కార్పొరేషన్లకు ఒకేసారి నియామకాలు జరపనున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తిలతో కూడిన కమిటీ అన్ని జిల్లాలను పర్యటించి ఎమ్మెల్యేలతో సమావేశమై కార్పొరేషన్ల చైర్మన్ల పదవులకు అర్హులైన వారి పేర్లను సేకరించింది. దీనిపై జగన్ నేడు తుది నిర్ణయం తీసుకోనున్నారు

Tags:    

Similar News