బ్రేకింగ్ : జగన్ ప్రభుత్వానికి మరో షాక్

జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లను నిలుపుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు [more]

Update: 2020-07-30 06:49 GMT

జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లను నిలుపుదల చేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. రాయలసీమ ప్రాజుక్టు రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరద్ధంగా ఉందని బోర్డు పేర్కొంది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News