ఒక లెటర్ తో జగన్ ఆదేశం

నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాఘవేంద్ర తమను వేధిస్తున్నారని నేరుగా సీఎం జగన్ కు బాధిత విద్యార్థులు లేఖ రాశారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ వేధింపులను తాము [more]

Update: 2019-10-11 05:03 GMT

నన్నయ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాఘవేంద్ర తమను వేధిస్తున్నారని నేరుగా సీఎం జగన్ కు బాధిత విద్యార్థులు లేఖ రాశారు. ఇంగ్లీష్ ప్రొఫెసర్ వేధింపులను తాము తట్టుకోలేకపోతున్నామని బాధిత విద్యార్థులు జగన్ కు రాసిన లేఖలో తెలియజేశారు. దీనిపై స్పందించిన జగన్ ప్రొఫెసర్ పై విచారణ చేపట్టాల్సిందిగా ఉన్నతవిద్యాశాఖను జగన్ ఆదేశించారు. విచారణలో తేలితే ప్రొఫెసర్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

Tags:    

Similar News