మంత్రులతో జగన్ సమావేశం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని వీలయినంత త్వరగా ముగించాలని జగన్ భావిస్తున్నారు. [more]

Update: 2020-01-23 05:45 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. నిన్న శాసనమండలిలో జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని వీలయినంత త్వరగా ముగించాలని జగన్ భావిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసులుతో పాటు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డిలు హాజరయ్యారు. చేపట్టబోయే వ్యూహంపై చర్చిస్తున్నారు.

Tags:    

Similar News