దానిపై జగన్ నేడు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ విద్యాశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఈ సమావేశంలో జగన్ నిర్ణయం [more]

Update: 2021-06-17 02:38 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. జగన్ విద్యాశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఈ సమావేశంలో జగన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. టెన్త్, ఇంటర్ పరీక్షలను జులై నెలలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతుండటంతో ఈ సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Tags:    

Similar News