జగన్ లేఖలను పోస్టు ద్వారానే పంపాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి నియోజకవర్గ ప్రజలకు రాసిన లేఖలను పోస్టు ద్వారా పంపామని వైసీపీ నతేలు చెప్పారు. టీడీపీ, ,బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లు వాలంటీర్లు ఆ [more]

Update: 2021-04-12 01:32 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి నియోజకవర్గ ప్రజలకు రాసిన లేఖలను పోస్టు ద్వారా పంపామని వైసీపీ నతేలు చెప్పారు. టీడీపీ, ,బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లు వాలంటీర్లు ఆ లేఖలను పంచడం లేదన్నారు. విపక్షాలు అవనసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. తమ కార్యకర్తలు కూడా జగన్ లేఖలను పంచుతున్నారని చెప్పారు. తిరుపతి ఎన్నికల్లో గెలవలేకనే టీడీపీ, బీజేపీ నేతలు ఈ తరహా ప్రచారం చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News