మంత్రివర్గ సమావేశంలో జగన్…. కేవలం దానిపైనే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలపై జగన్ [more]

Update: 2021-02-17 01:24 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలపై జగన్ స్పష్టత ఇచ్చే అవకాశముంది. అలాగే విశాఖలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభం వంటి విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. విశాఖకు ఉద్యోగులు తరలి వెళ్లాలంటే కనీసం రెండు నెలలు సమయం కోరుతుండటంతో దీనిపై మంత్రివర్గంలో జగన్ చర్చించనున్నారు.

Tags:    

Similar News