ఇళ్ల పట్టాల పంపిణీ గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందరికీ ఇళ్ల పట్టాలు అందేంత వరకూ [more]

Update: 2021-01-21 01:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అందరికీ ఇళ్ల పట్టాలు అందేంత వరకూ నిరంతరం ఈ కార్యక్రమం కొనసాగుతుందని జగన్ తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దదారులకు 90 రోజుల్లోగా పట్టాలను ఇవ్వాలని జగన్ అధికారులను ఆదేశించారు. లబ్దిదారులు సంతృప్తి పడేలా ఈ కార్యక్రమం కొనసాగాలని జగన్ కోరారు.

Tags:    

Similar News