నేడు నరసరావుపేటకు జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నరసరావుపేటలోపర్యటించనున్నారు. నరసరావుపేట మున్సిపల్ స్టేడియం లో జరిగే గోపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ, టీటీడీ [more]

Update: 2021-01-15 02:32 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు నరసరావుపేటలోపర్యటించనున్నారు. నరసరావుపేట మున్సిపల్ స్టేడియం లో జరిగే గోపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ, టీటీడీ ఆధ్వర్యంలో గోపూ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందకు జగన్ నరసరావుపేట రానున్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను జగన్ పరిశీలించనున్నారు.

Tags:    

Similar News