నేడు జగన్ ను కలవనున్న హైపవర్ కమిటీ

నేడు ముఖ్యమంత్రి జగన్ ను హైపవర్ కమిటీ కలవనుంది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై జగన్ ప్రభుత్వం హైపవర్ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ [more]

Update: 2020-07-06 02:32 GMT

నేడు ముఖ్యమంత్రి జగన్ ను హైపవర్ కమిటీ కలవనుంది. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై జగన్ ప్రభుత్వం హైపవర్ కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రమాదానికి గల కారణాలను నివేదిక రూపంలో జగన్ కు ఈరోజు అందించే అవకాశముంది. ప్రమాదం ఎందుకు జరిగింది? అందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఏంటి? భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిటీ నివేదిక అందించే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News