టీఎస్సార్ కు జగన్ ఆత్మీయ ఆలింగనం

రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విశాఖపట్నంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించేందుకు వచ్చారు. ఈ [more]

Update: 2019-12-28 13:17 GMT

రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విశాఖపట్నంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి వేదికపై ఉన్నారు. అందరిని పలకరిస్తూ కరచాలనం చేసిన జగన్ టి. సుబ్బరామిరెడ్డిని మాత్రం ఆలింగనం చేసుకున్నారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమానికి టీఎస్సార్ హాజరుకావడమే కాకుండా జగన్ ను ఆయన శాలువతో సత్కరించారు.

Tags:    

Similar News