హృదయాన్ని కలిచివేస్తుందన్న జగన్

Update: 2018-08-18 11:22 GMT

భారీ వరదలతో అతలాకుతలం అవుతోన్న కేరళ పరిస్థితి హృదయాన్ని కలిచివేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేరళ ప్రజల కోసం తన ప్రార్థనలు, ఆలోచనలు ఈ కష్టకాలంలో అండగా ఉంటాయని, విపత్తుతో తల్లడిల్లుతోన్న కేరళవాసులకు సహాయ, పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండాలని ఆయన ట్వీట్ చేశారు.

 

Similar News