బ్రేకింగ్ : 11 కార్పొరేషన్ల మేయర్లు వీరే

పదకొండు కార్పొరేషన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. మరికాసేపట్లో మేయర్ అభ్యర్థుల ఎంపిక జరగనుంది. పదకొండు కార్పొరేషన్లకు వైసీపీ మేయర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. [more]

Update: 2021-03-18 05:45 GMT

పదకొండు కార్పొరేషన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. మరికాసేపట్లో మేయర్ అభ్యర్థుల ఎంపిక జరగనుంది. పదకొండు కార్పొరేషన్లకు వైసీపీ మేయర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.

కర్నూలు ; బీవై రామయ్య
కడప ; సురేష్ బాబు
ఒంగోలు ; గంగాడి సుజాత
విశాఖ ; హరి వెంకట కుమారి
గుంటూరు ; కావటి మనోహర్ నాయుడు
విజయవాడ ; భాగ్యలక్ష్మి
తిరుపతి ; శిరీష
అనంతపురం : వసీమ్ సలీమ్
చిత్తూరు : ఎస్ అముద
మచిలీపట్నం : మోకా వెంకటరమణమ్మ
విజయనగరం : వెంపాడపు విజయలక్ష్మి

Tags:    

Similar News