రాజోలులో యువనేత

Update: 2018-06-20 07:32 GMT

వైసీపీ అధినేత జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. భానుడి ప్రతాపాన్ని లెక్క చేయకుండానే జగన్ ను చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. అనేక మంది కలసి జగన్ వినతులను సమర్పిస్తున్నారు. న్యాయవాదులు కొందరు కలసి జగన్ కు తమ సమస్యలను వివరించారు. రాజోలులో జగన్ యాత్ర విశేషాలను తెలుగుపోస్ట్ ప్రత్యేకంగా అందిస్తోంది మీకోసం...!

https://youtu.be/ywlliu1Vns8

Similar News