పోస్టుమార్టంలో ఏముంది

కోడెల శివప్రసాద్ భౌతిక కాయానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం పూర్తయ్యింది. రెండు గంటలపాటు ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో ఏముందనే విషయాలను వైద్యులు గోప్యంగా ఉంచారు. [more]

Update: 2019-09-16 12:58 GMT

కోడెల శివప్రసాద్ భౌతిక కాయానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం పూర్తయ్యింది. రెండు గంటలపాటు ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో ఏముందనే విషయాలను వైద్యులు గోప్యంగా ఉంచారు. రేపటి వరకు ఆ నివేదిక బయటకు రానుంది. అనంతరం కోడెల భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించనున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారరణ అయింది. మెడకు ఉరిి వేసుకున్నట్లు ఆనవాళ్లు పోస్ట్ మార్టం ప్రాధమక నివేదికలో గుర్తించారు.

 

Tags:    

Similar News