వాలంటీర్లే స్టార్ క్యాంపెయినర్లు

ముఖ్యమంత్రి లేఖలను వాలంటీర్లు పంచుతున్నారని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. [more]

Update: 2021-04-12 01:28 GMT

ముఖ్యమంత్రి లేఖలను వాలంటీర్లు పంచుతున్నారని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ రాసిన లేఖలను వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పంచుతున్నారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనని విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News