లోకేష్ బరువుపై శ్వేతపత్రం విడుదల చేయండి

Update: 2018-11-21 10:51 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అగ్రీగోల్డ్ సహా మట్టి మశానం.. గడ్డి గాదం అన్నీ తినేశారని ఆరోపించారు. 2014 జూన్ 8 నుంచి ఈ రోజు వరకు లోకేష్ బరువు నెల నెలా ఎంత పెరిగిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఎద్దేవా చేశారు. ఇది ప్రజలకు కూడాఅవసరమన్నారు.

 

Similar News