విశాఖలోనే వైసీపీ ప్లీనరీ సమావేశాలు

తిరుపతి ఉప ఎన్నిక పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవచ్చని [more]

Update: 2021-01-07 01:44 GMT

తిరుపతి ఉప ఎన్నిక పూర్తయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జులై 8 నుంచి వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని విజయసాయిరెడ్డి తెలిపారు. ఉత్తరాంధ్రలోనే వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పదమూడు జిల్లాల్లో పార్టీ సొంత కార్యాలయాలను నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.

Tags:    

Similar News