ఇక్కడా ఏకగ్రీవాలుంటాయ్

కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. విశాఖలోని 14, 34, 25, 26 డివిజన్ [more]

Update: 2021-02-23 07:48 GMT

కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు ఉంటాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అలాగే వైసీపీలోకి వలసలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. విశాఖలోని 14, 34, 25, 26 డివిజన్ లలో టీడీపీ నేతలు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలన చూసి టీడీపీ నేతలే వైసీపీ లోకి వచ్చేందుకు క్యూ కడుతున్నారన్నారు. రోజురోజుకూ జగన్ కు ప్రజాదరణ పెరుగుతుండటంతో వలసలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. టీడీపీ ఖాళీ అవ్వక తప్పదని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు.

Tags:    

Similar News