ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం చోటుచేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను [more]

Update: 2021-05-05 00:39 GMT

తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం చోటుచేసుకుంది. తనకు అన్యాయం జరిగిందంటూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. గొల్లపల్లి వంశం నుంచి తాను ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నానని, అయితే మ కుటుంబం నుంచే రమణదీక్షితులను ప్రధాన అర్చకులుగా నియమించడాన్ని ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ప్రతివాదులుగా రమణదీక్షితులు, ప్రభుత్వాన్ని చేర్చారు. దీంతో హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి, రమణదీక్షితులకు నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News