బ్రేకింగ్ : మోస్ట్ వాంటెడ్ ను మట్టుబెట్టిన సైన్యం

భారత్ సైన్యం మరో విజయం సాధించింది. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది ఒసామాను మట్టుబెట్టింది. ఇవ్వాళ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దూరి ఆరుగురు కుటుంబసభ్యులను బంధీ [more]

Update: 2019-09-28 11:42 GMT

భారత్ సైన్యం మరో విజయం సాధించింది. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది ఒసామాను మట్టుబెట్టింది. ఇవ్వాళ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దూరి ఆరుగురు కుటుంబసభ్యులను బంధీ చేశారు. దీంతో భారత దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 12 గంటల పాటు భారత సైన్యం ఆపరేషన్ సాగించింది. ఈ ఆపరేషన్ లో ఓ జవాన్ అశువులు బాశాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపారు. బందీలుగా ఉన్న పౌరులను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం భారత సైన్యం అక్కడ విజయోత్సవ సంబంరాలు జరుపుకున్నారు. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలిచ్చారు.

 

Tags:    

Similar News