మే 16వతేదీ లోపు సోదాలు పూర్తి చేయండి

మే 16వ తేదీ లోపు సంగం డెయిరీలో తనిఖీలు ముగించాలని ఏసీబీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సంగం డెయిరీలో గత కొద్దిరోజులుగా సోదాలు జరుగుతున్న సంగతితెలిసిందే. దీనిపై [more]

Update: 2021-05-14 00:55 GMT

మే 16వ తేదీ లోపు సంగం డెయిరీలో తనిఖీలు ముగించాలని ఏసీబీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సంగం డెయిరీలో గత కొద్దిరోజులుగా సోదాలు జరుగుతున్న సంగతితెలిసిందే. దీనిపై సంగం డెయిరీ తరుపున న్యాయవాదులు వారెంట్ రీకాల్ పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ నెల 16 తేదీ లోగా సోదాలు ముగించాలని ఆదేశించింది. కేవలం సంగం డెయిరీలోనే సోదాలు చేయాలని సూచించింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సోదాలను నిర్వహించాలని హైకోర్టు ఏసీబీ అధికారులకు సూచించింది.

Tags:    

Similar News