ఓయూలో ఉద్రిక్తత… కాంగ్రెస్ నేతలు వెళ్లడంతో..?

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఓయూ భూముల కబ్జాపై పరిశీలనకు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వి.హనుమంతరావులు ఓయూకు వచ్చారు. ఓయూ భూముల [more]

Update: 2020-05-24 06:52 GMT

ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఓయూ భూముల కబ్జాపై పరిశీలనకు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వి.హనుమంతరావులు ఓయూకు వచ్చారు. ఓయూ భూముల కబ్జాపై ఆరా తీశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఓయూ విద్యార్థులు కాంగ్రెస్ నేతకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాదులాటకు దిగారు.

Tags:    

Similar News