టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

తెలుగుదేశం పార్టీ మాజ ీఎమ్మెల్యే సత్యప్రభ మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సత్యప్రభ ఇటీవల కరోనా బారిన పడి [more]

Update: 2020-11-20 02:16 GMT

తెలుగుదేశం పార్టీ మాజ ీఎమ్మెల్యే సత్యప్రభ మృతి చెందారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సత్యప్రభ ఇటీవల కరోనా బారిన పడి కోలుకుని తిరిగి అనారోగ్యం పాలయ్యారు. సత్యప్రభ మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు సతీమణి. ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సత్యప్రభ మృతి చెందారు. 2014లో చిత్తూరు నియోజకవర్గం నుంచి సత్యప్రభ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో సత్యప్రభ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు

Tags:    

Similar News