టీడీపీ ఎమ్మెల్సీలకు సన్మానం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. అక్కడ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలుపుతారు. [more]

Update: 2020-02-04 05:17 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. అక్కడ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ కొన్ని రోజులుగా దీక్ష చేస్తున్న వారికి సంఘీభావం తెలుపుతారు. అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అమరావతి జేఏసీ నేతలు చంద్రబాబు పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఇటీవల శాసనమండలిలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపి రాజధానిని కొంతకాలం ఆపిన టీడీపీ ఎమ్మెల్సీలకు సన్మానం చేయనున్నారు.

Tags:    

Similar News