బ్రేకింగ్ : ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ… విరమించుకోవాలంటూ

ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లేఖ రాశారు. జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై కేసీఆర్ లేఖలో అభ్యంతరం తెలిపారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని ముఖ్మమంత్రి కేసీఆర్ [more]

Update: 2020-09-01 09:10 GMT

ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లేఖ రాశారు. జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై కేసీఆర్ లేఖలో అభ్యంతరం తెలిపారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని ముఖ్మమంత్రి కేసీఆర్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ విషయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన వాటాపై కొత్త ప్రతిపాదనలను తెచ్చారు. దీనిపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు అభ్యంతరం తెలిపారు. మరో ఆరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సయితం అభ్యంతరం తెలిపారు. జీఎస్టీ విష‍యంలో పాత విధానాన్నే కొనసాగించాలని కేసీఆర్ తన లేఖలో కోరారు.

Tags:    

Similar News