బ్రేకింగ్ ; ప్రశాంత్ భూషణ్ కు శిక్ష ఖరారు.. రూపాయి జరిమానా

కోర్టు థిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. జస్టిస్ అరుణ‌ మిశ్రా ధర్మాసనం తీర్పు వెలువరించింది. రూపాయి జరిమానాను [more]

Update: 2020-08-31 07:00 GMT

కోర్టు థిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు శిక్ష ఖరారు చేసింది. జస్టిస్ అరుణ‌ మిశ్రా ధర్మాసనం తీర్పు వెలువరించింది. రూపాయి జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పింది. సెప్టంబరు 15 నాటికి రూపాయిని కోర్టులో డిపాజిట్ చేయాలని ధర్మాసనం తీర్పు చెప్పింది. సెప్టంబరు 15వ తేదీలోగా రూపాయి డిపాజిట్ చేయకపోతే మూడు నెలల జైలు శిక్ష, మూడు నెలల ప్రాక్టీస్ పై నిషేధాన్ని విధిస్తామని తీర్పు చెప్పింది.

Tags:    

Similar News