బాధ్యతలను చేపట్టిన వెంటనే కనగరాజ్?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కనగరాజ్ తొలుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. [more]

Update: 2020-04-11 08:29 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కనగరాజ్ తొలుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యారు. అనంతరం కార్యాలయానికి చేరుకున్న కనగరాజ్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఏపీలో స్థానికసంస్థల ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా పరిస్థితిని కూడా సిబ్బంది ద్వారా కనగరాజ్ తెలుసుకున్నారు. నూతన రాష్ట్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలను చేపట్టిన కనగరాజ్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిసేపటి క్రితం కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగానే కలిశానని విజయసాయిరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News