బ్రేకింగ్ : పెరుగుతున్న కరోనా.. ఆగని మరణాలు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటల్లో కొత్తగా 11,502 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల [more]

Update: 2020-06-15 04:35 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. 24 గంటల్లో కొత్తగా 11,502 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,32,424కు చేరుకుంది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. 24 ంగంటల్లో 325 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో భారత్ లో కరోనా వ్యాధితో మరణించిన వారి సంఖ్య 9,520కి చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి 1,69 లక్షల మంది కోలుకున్నారని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ఇప్పటికి కరోనా బారిన పడి 1,53 లక్షల మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.

Tags:    

Similar News