బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులిటెన్ విడుదల… ఏమాత్రం తగ్గని

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఈరోజు 8,555 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 67 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-08-02 13:29 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా ఈరోజు 8,555 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 67 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో కరోనా వైరస్ పాజటివ్ కసుల సంఖ్య 1,58,764 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 1,474 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆంధ్రప్రేదేశ్ లో 74,404 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 82,886 గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News