బ్రేకింగ్ : ఏపీ లో విజృంభిస్తున్న కరోనా.. ఐదువేలు దాటిన మరణాలు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,846 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69 మంది కరోనా కారణంగా [more]

Update: 2020-09-15 13:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 8,846 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 69 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 5,041 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 92,553 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 4,86,531 డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News