ఇద్దరూ ముందు వాటిని అడ్డుకోండి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ లపై ఫైర్ అయ్యారు. నదులపై కర్ణాటక మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులను [more]

Update: 2021-07-11 12:31 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ లపై ఫైర్ అయ్యారు. నదులపై కర్ణాటక మహారాష్ట్ర నిర్మిస్తున్న ప్రాజెక్టులను ముందు అడ్డుకోవాలని ఆయన సూచించారు. అక్కడ డ్యామ్ లు నిర్మిస్తే కృష్ణా నది ఎడారి అయిపోతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ కు రాజకీయ బిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలని వారికి అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉండటం సబబు కాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు.

Tags:    

Similar News