రాజధాని మార్చినా వెనక్కు వస్తుంది

అడ్డగోలుగా రాజధాని మార్చినా మళ్లీ వెనక్కు వస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమిరెడ్డి ఈరోజు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతులకు సంఘీభావం తెలిపారు. [more]

Update: 2020-02-26 08:12 GMT

అడ్డగోలుగా రాజధాని మార్చినా మళ్లీ వెనక్కు వస్తుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమిరెడ్డి ఈరోజు రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రైతులకు సంఘీభావం తెలిపారు. తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని అమరావతి నుంచి మారదని సోమిరెడ్డి తెలిపారు. రైతులతో ప్రభుత్వానికి ఒప్పందం కుదిరిన విషయాన్ని జగన్ మర్చిపోతున్నాడన్నారు. భూములిచ్చిన రైతులను అన్యాయం చేస్తు ఊరుకునేది లేదని సోమిరెడ్డి హెచ్చరించారు. పార్టీ, ఒక కులం పేరును తీసుకు వస్తూ ఉద్యమాలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News