బాలు అంత్యక్రియలు మరికాసేపట్లో.. ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తరుపున మంత్రి అనిల్ కుమార్ హాజరయ్యారు. అనిల్ కుమార్ ఎస్పీ బాలు భౌతిక కాయానికి నివాళులర్పించారు. [more]

Update: 2020-09-26 03:27 GMT

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు మరికాసేపట్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తరుపున మంత్రి అనిల్ కుమార్ హాజరయ్యారు. అనిల్ కుమార్ ఎస్పీ బాలు భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాలు కుటుంబసభ్యులను ఓదార్చారు. నెల్లూరులో జన్మించిన ఎస్పీ బాలు దేశ వ్యాప్తంగా అభిమానులున్నారని, నెల్లూరులో ఆయన జ్ఞాపకంగా ఏదైనా ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతామని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News