నేటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్

కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికే రెండో డోస్ ను ఇవ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా [more]

Update: 2021-02-15 01:58 GMT

కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికే రెండో డోస్ ను ఇవ్వనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ రెండో డోస్ ఇవ్వనున్నారు. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ డోస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్న వారికి 28 రోజుల అనంతరం రెండో డోస్ ఇవ్వనున్నారు. తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్న వారికే రెండో డోస్ ను ఇవ్వనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News