ఒక్కరోజులోనే 31 కోట్లు మింగేశారు

లాక్ డౌన్ నుంచి మద్యం షాపులకు మినహాయింపు ఇవ్వడంతో ఏపీలో అమ్మకాలు కోట్లలో జరిగాయి. ఒక్క రోజులోనే ఏపీలో మద్యం విక్రయాలు 31 కోట్ల మేరకు జరిగాయి. [more]

Update: 2020-05-04 14:08 GMT

లాక్ డౌన్ నుంచి మద్యం షాపులకు మినహాయింపు ఇవ్వడంతో ఏపీలో అమ్మకాలు కోట్లలో జరిగాయి. ఒక్క రోజులోనే ఏపీలో మద్యం విక్రయాలు 31 కోట్ల మేరకు జరిగాయి. నలబై రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు దుకాణాల ముందు క్యూ కట్టారు. దీంతో ఒక్కసారిగా లిక్కర్ సేల్స్ పెరిగాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలను తెరవడంతో ప్రభుత్వానికి ఒక్కరోజులోనే 31 కోట్ల ఆదాయం సమకూరింది.

Tags:    

Similar News