ఘోర రోడ్డు ప్రమాదం…14 మంది దుర్మరణం

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది అక్కడకక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థిితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా [more]

Update: 2021-02-14 01:14 GMT

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది అక్కడకక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థిితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద టెంపోను లారీ ఢీకొనగా ఈ సంఘటన జరిగింది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచుసుకుంది. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Tags:    

Similar News