వైఎస్ ను ఒక్కమాటన్నా ఊర్కొనేది లేదు… రోజా వార్నింగ్

వైసీీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలంగాణ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో ఏపీ [more]

Update: 2021-07-02 05:43 GMT

వైసీీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలంగాణ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులతో ఏపీ అన్యాయానికి గురవుతుందని రోజా అభిప్రాయపడ్డారు. అక్రమంగా నీటిని తెలంగాణ వాడుకోవడాన్ని రోజా తప్పుపట్టారు. కృష్ణా నీటి యాజమాన్య బోర్డు నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని రోజా ఫైర్ అయ్యారు. ఏపీకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరోకోబోమని రోజా అన్నారు.

Tags:    

Similar News