రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు

వైసీీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని ఆమె భర్త సెల్వమణి చెప్పారు. రోజాకు కరోనా సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. నిజానికి [more]

Update: 2021-03-29 07:05 GMT

వైసీీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని ఆమె భర్త సెల్వమణి చెప్పారు. రోజాకు కరోనా సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. నిజానికి రోజాకు ఈ ఆపరేషన్లు గత ఏడాది జరగాల్సి ఉందని, కానీ ఎన్నికలు ఆ తర్వాత కరోనా కారణంగా జరగలేదని సెల్వమణి చెప్పారు. ఇప్పుడు ఐసీయూ నుంచి రోజా సాధారణ వార్డుకు షిష్ట్ చేశారని, రోజా ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని సెల్వమణి చెప్పారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Tags:    

Similar News