వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో రివ్యూ పిటీషన్..!

వీవీప్యాట్లపై 21 ప్రతిపక్ష పార్టీలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని కోరుతూ పార్టీలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేశాయి. [more]

Update: 2019-04-24 09:54 GMT

వీవీప్యాట్లపై 21 ప్రతిపక్ష పార్టీలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని కోరుతూ పార్టీలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేశాయి. ఇప్పటికే ఒకసారి సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరగగా.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తే చాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పార్టీలు మరోసారి రివ్యూ పిటీషన్ వేసి 50 శాతం స్లిప్పులు లెక్కించాలని కోరాయి. సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేసిన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి.

Tags:    

Similar News