డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారిచేత ప్రచారం చేయిస్తారా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కున్న ఎమ్మెల్యేలను కేసీఆర్ సాగర్ ఎన్నికల ప్రచారానికి పంపారన్నారు. [more]

Update: 2021-04-16 00:45 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కున్న ఎమ్మెల్యేలను కేసీఆర్ సాగర్ ఎన్నికల ప్రచారానికి పంపారన్నారు. ఇసుక మాఫియా, భూ మాఫియా, మైనింగ్ ఆక్రమణల్లో అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని రేవంత రెడ్డి చెప్పారు. నిరుద్యోగ యువతను కేసీఆర్ పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీి ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించారని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఫైరయ్యారు.

Tags:    

Similar News