సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కరోనా

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నెల 7వ తేదీన రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా [more]

Update: 2021-05-11 00:50 GMT

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నెల 7వ తేదీన రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో పాజిటివ్ గా తేలడంతో రంగస్వామి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనను కలసిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని రంగస్వామి సూచించారు

Tags:    

Similar News