నందిగం సురేష్ పై స్పీకర్ కు ఫిర్యాదు

వైసీపీ ఎంపీపై అదే పార్టీకి చెందిన రఘురామకృష‌్ణంరాజు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై ఆయన స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. [more]

Update: 2020-09-18 02:23 GMT

వైసీపీ ఎంపీపై అదే పార్టీకి చెందిన రఘురామకృష‌్ణంరాజు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై ఆయన స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. నందిగం సురేష్ తనను మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొంటూ రఘురామకృష్ణంరాజు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. దీనిపై సభా హక్కుల కింద ఫిర్యాదు చేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. సొంత నియోజకవర్గనాకి వెళితే ఆయనపై దాడి చేస్తారన్న భయంతోనే ఢిల్లీలోనే ఉంటున్నారని నందిగం సురేష్ రఘురామ కృష్ణంరాజుపై చేసిన వ్యాఖ్యలకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News