బ్రేకింగ్ : ఏప్రిల్ 20వ తేదీ తర్వాత మాత్రం?

రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలకు ప్రధాని నరేంద్ర మోదీ విలువ నిచ్చారు. మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ ఉంటుందని చెప్పిన మోదీ, ఏప్రిల్ 20వ తేదీ [more]

Update: 2020-04-14 04:58 GMT

రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలకు ప్రధాని నరేంద్ర మోదీ విలువ నిచ్చారు. మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్ ఉంటుందని చెప్పిన మోదీ, ఏప్రిల్ 20వ తేదీ తర్వాత కొన్ని ప్రాంతాల్లో సడలింపులుంటాయని తెలిపారు. రెడ్ జోన్, హాట్ స్పాట్ లలో మాత్రం లాక్ డౌన్ మే 3వ తేదీ వరకూ ఉంటుందని తెలిపారు. ఆహారానికి, నిత్యావసరవస్తువులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. మే 3వ తేదీ తర్వాత కూడా ఆంక్షలు కొనసాగుతాయని మోదీ తెలిపారు. ఏప్రిల్ 20వతేదీ తర్వాత కొన్ని మినహాయింపులు ఇచ్చుకోవచ్చని తెలిపారు. పరస్థిితిని సమీక్షించి రేపు నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు. ఈ వారం ఇండియాకు గడ్డుకాలమని మోదీ చెప్పారు.

Tags:    

Similar News