బ్రేకింగ్ : భారత్ లో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుతుంది. తాజాగా భారత్ లో 45,149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 480 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

Update: 2020-10-26 04:29 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గుతుంది. తాజాగా భారత్ లో 45,149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 480 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,09,960 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,19,014 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో 6,53,717 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 71,37,229 మంది డిశ్చార్జ్ అయ్యారు. . ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News